పర్చూరు: లారీ ప్రమాదం పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే

79చూసినవారు
పర్చూరు: లారీ ప్రమాదం పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే
పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం సమీపంలో లారీ బోల్తా ఘటనలు ముగ్గురు మృతి పట్ల ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు శనివారం దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. నూతలపాడు కు చెందిన తమ్మలూరి సురేంద్రబాబు, మార్టూరు చెందిన పాలపర్తి శీను, తాళ్లూరి ప్రభుదాసుల మృతి పట్ల ఎమ్మెల్యే ఏలూరి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. లారీ బోల్తా ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందన్నారు.

సంబంధిత పోస్ట్