పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం త్యాళ్ళూరు జెడ్పీ హైస్కూల లో శనివారం యాక్టిజెన్ క్లబ్ ఆధ్వర్యంలో "విలువలు" అనే థీమ్లో "ఇంటర్ డిపెండెన్స్" అంశంపై కార్యక్రమం నిర్వహించారు. సమాజంలో వృత్తుల పరస్పర ఆధార దారిత్వాన్ని కృత్యాల ద్వారా విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో హెచ్.ఎం. ఎ. శ్రీనివాసరెడ్డి, సుగుణావతి, శ్రీనివాసరావు, విద్యార్థులు పాల్గొన్నారు.