క్రోసూరు మండలం లోని గాదెవారిపాలెం గ్రామానికి చెందిన జి. సంపూర్ణ(23) అదృశ్యంపై కేసునమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. సంపూర్ణ మార్చి 7వ తేదీన తన తాతగారి ఇంటికి వెళ్ళి వస్తా నని రాత్రి 7. 30 సమయంలో వెళ్ళి తిరిగి ఇంతవరకు రాలేదని ఆమె తండ్రి కోటి లిం గయ్య శుక్రవారం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ రవి బాబు తెలిపారు. క్రోసూరు పోలీసుస్టేషన్ నెం. 08640-227133కు ఫోన్ చేయాలని ఆయన కోరారు.