పెదకూరపాడు: సీఎం చంద్రబాబును కలిసిన భాష్యం

54చూసినవారు
పెదకూరపాడు: సీఎం చంద్రబాబును కలిసిన భాష్యం
పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గురువారం రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిశారు. నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టులు, రోడ్లు, నీటి సమస్యలు తదితర అంశాలను ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సహకరించాలని సీఎంను కోరారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్