పెదకూరపాడు: ఎలాంటి కార్యక్రమాలుకు అనుమతి లేదు: ఎమ్మెల్యే

55చూసినవారు
పెదకూరపాడు: ఎలాంటి కార్యక్రమాలుకు అనుమతి లేదు: ఎమ్మెల్యే
భారత్-పాకిస్తాన్ యుద్ధం వాతావరం నేపథ్యంలో పెదకూరపాడు నియోజకవర్గంలో ఎటువంటి బహిరంగ సభలు, ఊరేగింపు కార్యక్రమాలు, ర్యాలీలు, సాంస్కృతిసాంస్కృతిక కార్యక్రమాలకు పోలీసులు అనుమతి ఇవ్వద్దని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ శనివారం ఓప్రకటనలోఓ ప్రకటనలో తెలిపారు. భారతదేశమంతా పాకిస్తాన్ పై యుద్ధం చేస్తుంటే.చేస్తున్నప్పుడు, ఇక్కడ మనం సంబరాలు చేసుకోవటంచేసుకోవడం మంచి సంస్కృతి కాదు అని అన్నారు. ప్రజలందరూ ఎలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టొద్దని అయన అన్నారు.

సంబంధిత పోస్ట్