బాపట్ల మాజీ సైనికుల సంక్షేమ సంఘం నూతన కమిటీ ఎన్నిక

68చూసినవారు
బాపట్ల మాజీ సైనికుల సంక్షేమ సంఘం నూతన కమిటీ ఎన్నిక
బాపట్ల మాజీ సైనికుల సంక్షేమ సంఘం అన్యువల్ జనరల్ బాడీ సమావేశం శనివారం పట్టణంలోని నరాలశెట్టి వారి పాలెంలో జరిగింది. ఈ సమావేశంలో 2025-2026 సంవత్సరానికి గాను నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రెడ్డి శ్రీనివాస వర ప్రసాద్, ఉపాధ్యక్షుడిగా కాగిత మాణిక్యారావు, ముఖ్య కార్యదర్శిగా షేక్ కాలేషా, జాయింట్ సెక్రటరీగా షేక్ ఏస్ధాని, కోశాధికారిగా వంశీకృష్ణ వెలిచర్ల ఎన్నికయ్యారు.

సంబంధిత పోస్ట్