పొన్నూరు: ఆరు క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

58చూసినవారు
పొన్నూరు: ఆరు క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
గుంటూరు జిల్లా, చేబ్రోలు మండలం గొడవర్రు గ్రామంలో శుక్రవారం ఆరు క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తున్న ఆటోను అందిన సమాచారం మేరకు చేబ్రోలు పోలీసులు రేషన్ బియ్యం కలిగిన ఆటోను అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించి డ్రైవర్ పై కేసు నమోదు చేశారు. రేషన్ బియ్యం ఎవరివి ఎక్కడి నుంచి తరలిస్తున్నారు అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్