పొన్నూరు: ఎన్టీఆర్ పింఛను భరోసా ఈనెల 30న పంపిణి

62చూసినవారు
పొన్నూరు: ఎన్టీఆర్ పింఛను భరోసా ఈనెల 30న పంపిణి
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వచ్చే నెల 1న ఆదివారం సెలవు దినం కారణముగా ఒక రోజు ముందుగానే ఈనెల 30న ఉదయం 5:00 గంటల నుండి డోర్ టు డోర్ పింఛను పంపిణీ చేపట్టనున్నట్లు పొన్నూరు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పింఛన్ లబ్ధిదారులందరూ శనివారం సచివాలయ సిబ్బందికి అందుబాటులో ఉండాలని కమిషనర్ రమేష్ బాబు కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్