గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గo శాసనసభ్యుడు బూర్ల రామాంజనేయులును గురువారం ఆయన క్యాంపు కార్యాలయంలో దళిత సంఘ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. దళిత బహుజన రిసోర్స్ సెంటర్, ఎస్సీ , ఎస్టీ అభివృద్ధి కోసం ప్రధాన స్రవంతిలోకి తీసుకుని రావడానికి కృషి చేయాలని వారు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులును కోరారు. సానుకూలంగా స్పందించిన ఆయన తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.