రేపల్లె టిడిపి కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం

56చూసినవారు
రేపల్లె టిడిపి కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం
రేపల్లె టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వ పాలసీలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్లకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వచ్చినట్లు సమాచారం. స్వీకరించిన అర్జీలను క్రమబద్ధీకరించి, వాటి పరిష్కారం కోసం మంత్రి అనగానికి నివేదిస్తామని పార్టీ ప్రతినిధులు తెలిపారు.

సంబంధిత పోస్ట్