నిజాంపట్నం: 400 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం

69చూసినవారు
నిజాంపట్నం: 400 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం
నిజాంపట్నం మండలం దిండి పంచాయతీ పరిధిలోని ఆదవాల గ్రామంలో నాటు సారా తయారు చేస్తున్నారన్న సమాచారంతో బాపట్ల ఏ ఈ ఎస్ వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో నగరం ఎక్సైజ్ సీఐ శ్రీరాంప్రసాద్, ఒంగోలు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ రాజేంద్ర, బాపట్ల ఎస్సై శ్రీనివాసరావు లు ఏకకాలంలో మూడు ప్రాంతాలలో దాడులు నిర్వహించారు. ఈ దాడులలో నాటు సారా తయారీకి ఉపయోగించే 400 లీటర్ల బెల్లం ఊటను, నాటు సారా బట్టిని  ధ్వంసం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్