రేపల్లెలో పోలీసుల పల్లెనిద్ర

70చూసినవారు
రేపల్లెలో పోలీసుల పల్లెనిద్ర
గ్రామాలలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే పల్లెనిద్ర కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు రేపల్లెపట్టణ సీఐ మల్లికార్జునరావు తెలిపారు. బాపట్ల జిల్లా ఎస్పీ తుషారు డూడీ ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో రేపల్లె పట్టణం 18 వ వార్డ్ లో శుక్రవారం రాత్రి పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహాలు, సైబర్ నేరాల, ట్రాఫిక్ ఉల్లంఘనలు, పొక్సో కేసుల గురించి అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్