నేడు నిజాంపట్నం మండలంలో విద్యుత్ సరఫరా నిలిపివేత

58చూసినవారు
నేడు నిజాంపట్నం మండలంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
విద్యుత్ సబ్ స్టేషన్ లో మరమ్మత్తుల దృష్ట్యా ఈనెల 17వ తేదీ మంగళవారం నిజాంపట్నం మండలంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ విజయ్ శ్రీనివాస్ తెలిపారు. 132 కెవి రేపల్లె విద్యుత్ సబ్ స్టేషన్ లో మరమ్మతుల నిమిత్తం మంగళవారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు మండలంలోని అన్ని గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్