సత్తెనపల్లి పట్టణ సీఐగా ఎన్. నాగమల్లేశ్వరరావు గురువారం సాయంత్రం నూతన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లో ఆయన మాట్లాడుతూ సత్తెనపల్లి పట్టణంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేస్తామని ఆయన అన్నారు. పట్టణంలో ఎవరైనా అసంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు అంటూ ఆయన హెచ్చరించారు. శాంతిభద్రతలు యుగాంతం కలిగించకుండా చూస్తామన్నారు.