మురికి కాలువలో వ్యక్తి మృతదేహం శనివారం సత్తెనపల్లిలో కలకలం లేపింది. మృతదేహం గుర్తుపట్టలేని విధంగా మారింది. స్థానికులు మృతి దేహాన్ని గమనించి పోలీస్ లకు ఫిర్యాదు చేశారు. దీంతో సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన వ్యక్తి ఎక్కడవారని పోలీసుల ఆరా తీస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సింది.!