సత్తెనపల్లి: పల్నాడు మహాసభలను జయప్రదం చేయండి: సీపీఎం

65చూసినవారు
సత్తెనపల్లి: పల్నాడు మహాసభలను జయప్రదం చేయండి: సీపీఎం
పల్నాడు జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్ కోరారు. శుక్రవారం సత్తెనపల్లి సీపీఎం కార్యాలయంలో ఆయన మాట్లాడారు. డిసెంబర్ 6, 7, 8 తేదీలలో నరసరావుపేట షాదీ ఖానాలో సీపీఎం 25వ జిల్లా మహాసభలు జరుగుతాయన్నారు. కార్మిక, రైతు, విద్యార్థి, మహిళ, యువత ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు మహాసభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్