సత్తెనపల్లి: కుట్టు మిషన్ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

60చూసినవారు
సత్తెనపల్లి: కుట్టు మిషన్ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
మహిళల స్వయం ఉపాధికై ఉచిత కుట్టు మిషన్ల ట్రైనింగ్ సెంటర్ ను సత్తెనపల్లిలో ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మహిళల స్వయంగా తమ ఉపాధిని సంపాదించుకున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్