రైతుల రిటర్నబుల్ ప్లాట్లలో మౌలిక సదుపాయాలకు అధ్యయనం

85చూసినవారు
అమరావతి నిర్మాణం భూములను ఇచ్చిన రైతులకు కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్లను అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 2 ఏళ్ల కిందట వైసీపీ ప్రభుత్వం కోర్టు ధిక్కరణను తప్పించుకునేందుకు పనులు ప్రారంభించి కొంత మేర కంప తొలగించింది. కనుచూపు మేర ప్లాట్లలో విపరీతంగా కంప చెట్లు పెరిగిపోయి చిట్టడవిని తలపిస్తున్నాయి. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు సీఆర్డీఏ అధికారులు దృష్టి సారించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్