గుంటూరులో వాగోలు చెల్సి అనే బీటెక్ విద్యార్థిని అదృశ్యమైంది. శ్రీనగర్కు చెందిన ఆమె, తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతోంది. తల్లిదండ్రులు గుంటూరులోని మరో కాలేజీలో చేర్పించాలనే ఉద్దేశంతో ఆమెను అక్కడికి తీసుకువచ్చారు. ఏప్రిల్ 15న ఆమె ఇంట్లో చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయింది. తల్లిదండ్రులు ఆరండల్ పేట పోలీసులునుబుధవరం ఆశ్రయించారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.