కాకుమాను మండలంలో రీ-సర్వే ప్రారంభం: తహశీల్దార్

65చూసినవారు
కాకుమాను మండలంలో రీ-సర్వే ప్రారంభం: తహశీల్దార్
ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రీ-సర్వే కార్యక్రమం గురువారం కాకుమాను మండలంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా గ్రామంలో గ్రామసభ నిర్వహించామని తహశీల్దార్ వెంకటస్వామి తెలిపారు. రైతులకు అవగాహన కల్పించేందుకు అధికారులు అందుబాటులో ఉన్నారని, ముందుగా పొలిమేరలు, ఆపై ప్రభుత్వ భూముల బౌండరీలు గుర్తించి ఖచ్చితమైన బ్లాక్ మ్యాపులు తయారు చేస్తామని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్