భారత్ - పాక్ యుద్ధం సమయంలో సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరుకు చెందిన ఎంపీటీసీ, వైసీపీ నాయకురాలు కల్పనను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలను పట్టించుకోకుండా ఈ పోస్టులు పెట్టడంపై పోలీసులు సీరియస్ అయ్యారు. కాగా అంతకుముందు ఎలాంటి దేశానికి వ్యతిరేకంగా ఎలాంటి పోస్టులు పెట్టొద్దని కేంద్ర ప్రకటించిన విషయం తెలిసిందే.