నరసరావుపేటలో బహుజన సంకల్ప సభ

52చూసినవారు
నరసరావుపేటలో బహుజన సంకల్ప సభ
నరసరావుపేటలో మే 17న జరిగే బహుజన సంకల్ప సభను జయప్రదం చేయాలని రొంపిచర్ల మండల బహుజన సమాజ్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు శుక్రవారం కరపత్రాలను విడుదల చేశారు. బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యమని రాష్ట్ర అధ్యక్షుడు బందల గౌతం కుమార్ తెలిపారు. పల్నాడు జిల్లా నుండి వేలాదిగా తరలిరావాలని కోరారు.

సంబంధిత పోస్ట్