తెనాలి: ర్యాలీగా వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ

77చూసినవారు
తెనాలి: ర్యాలీగా వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ
అమరావతి మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ తెనాలిలో మంగళవారం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ నేతృత్వంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. టీడీపీ కార్యాలయం నుంచి 1 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి ఫిర్యాదు చేశారు. బాధ్యులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని అలాగే ఆ దినపత్రికను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్