తెనాలి: మార్కెట్‌లో దుకాణాలకు రెండోసారి వేలం

81చూసినవారు
తెనాలి: మార్కెట్‌లో దుకాణాలకు రెండోసారి వేలం
తెనాలి పట్టణ పండ్ల మార్కెట్లో ఖాళీగా ఉన్న దుకాణాలకు రెండోసారి వేలంపాట బుధవారం నిర్వహించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను నిర్వహించిన ఈ వేలంలో సుబ్బలక్ష్మి రూ.31,000 హెచ్చుపాట పాడగా, కౌన్సిల్ నిబంధనల మేరకు ఆమెకు దుకాణం కేటాయించారు. ఈ విషయాన్ని ఆర్వో రాంప్రసాద్ తెలిపారు.

సంబంధిత పోస్ట్