నాదెండ్లలో వైసీపీ కార్యకర్త అరెస్టు

68చూసినవారు
నాదెండ్ల మండలంలో శనివారం వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాంత్ రెడ్డిని అరెస్టు చేస్తుండగా మాజీమంత్రి విడదల రజిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆమె ఓ వివాహానికి వెళ్లిన సమయంలో ఈ అరెస్టు జరిగింది. "పోలీసులతో ఏమిటిది సీఐ గారు" అంటూ రజిని ప్రశ్నించారు. అయితే, రూరల్ సీఐ సుబ్బానాయుడు మాత్రం శ్రీకాంత్ రెడ్డిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

సంబంధిత పోస్ట్