గుంటూరు: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. వయో పరిమితి పెంపు

51చూసినవారు
గుంటూరు: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. వయో పరిమితి పెంపు
డీఎస్సీ అభ్యర్థులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుండడంతో డీఎస్సీ రాసే అభ్యర్థుల వయో పరిమితిని 42 నుంచి 44 ఏళ్లకు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. దీనికి కటాఫ్ తేదీని 2024 జులై 1గా నిర్ధారించింది. వయో పరిమితి పెంపు కేవలం ఈ డీఎస్సీకి మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది.

సంబంధిత పోస్ట్