గుంటూరు నగర అభివృద్ధి కోసం పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా కృషి చేయాలని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు అన్నారు. గురువారం ఆయన జీఎంసీ కార్యాలయంలో మేయర్ కోవెలమూడి రవీంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మేయర్కు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు.