భట్టిప్రోలులో మండల పరిషత్ సర్వ సభ్య సమావేశం

51చూసినవారు
భట్టిప్రోలులో మండల పరిషత్ సర్వ సభ్య సమావేశం
భట్టిప్రోలు మండలం భట్టిప్రోలులో గురువారం సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి భట్టిప్రోలు మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు తప్పనిసరిగా హాజరుకావాలని ఎంపీపీ లలిత కుమారి అన్నారు. సమాచారం ఇవ్వకుండా మండల అధికారులు సమావేశానికి గైర్హాజరు అవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సమస్యలపై చర్చించారు.

సంబంధిత పోస్ట్