హత్య కేసులో నిందితులు అరెస్టు

51చూసినవారు
హత్య కేసులో నిందితులు అరెస్టు
బొల్లాపల్లి మండలంలో ఈనెల 6న జరిగిన హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వివరాల మేరకు. రవి నాయక్పై 6న మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు విచారణలో రవి నాయకు బ్రిడ్జితండాకు చెందిన ముగ్గురు వ్యక్తులు గొంతు నులిమి చంపి మృతదేహాన్ని సాగర్ కెనాల్ లో వేసినట్లు నిందితులు ఒప్పుకొన్నారని శుక్రవారం పోలీసులు స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్