వినుకొండలో ఉచిత ఇసుక విధానం ప్రారంభించిన ఎమ్మెల్యే

57చూసినవారు
వినుకొండలో ఉచిత ఇసుక విధానాన్ని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మంగళవారం ప్రారంభించారు. పట్టణంలోని మార్కాపురం రోడ్డు భ్రమరా టౌన్ షిప్ వద్ద ఉన్న డంపింగ్ యార్డు వద్ద పేదలకు ఉచితంగా ఇసుక అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. పేద ప్రజల కోసం సీఎం చంద్రబాబు ఉచిత ఇసుక పాలసీ అమలు చేస్తున్నారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్