వినుకొండలో అగ్నిమాపక కేంద్రంలో సోమవారం అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ శ్రీధర్ బ్రోచర్, పాంప్లెట్లను ఆవిష్కరించి అమరవీరులకు గౌరవ వందనం చేశారు. వినుకొండ కేంద్రం ఎక్కువ గ్రామాలు కవర్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.