వినుకొండ: పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంచండి: ఎమ్మెల్యే

50చూసినవారు
వినుకొండ: పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంచండి: ఎమ్మెల్యే
వినుకొండ పట్టణంలోని టిడిపి కార్యాలయం జరిగిన సమావేశంలో ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, కేజీబీవీ విద్యాలయాలు, మోడల్ స్కూల్స్ లలో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపరచాలని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. కేజీబీవీ, మోడల్స్ స్కూల్, మరియు రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీ ల ప్రిన్సిపాల్ లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని అయన అన్నారు.

సంబంధిత పోస్ట్