నేడు విజయవాడలో 'హైందవ శంఖారావం' (వీడియో)

51చూసినవారు
ఏపీ చరిత్రలో నిలిచేలా 'హైందవ శంఖారావం' పేరుతో విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) ఆదివారం విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వద్ద మ. 12 గంటలకు ప్రారంభమై.. సా. 5 గంటల వరకు ఈ సభ కొనసాగనుంది. ఈ సభకు సాధువులు, మఠాధిపతులు, హిందూ ప్రముఖులు తరలివస్తున్నారు. ఇంకా ఈ సభకు 3,300 మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇందుకు 15 ప్రత్యేక రైళ్లతో పాటు రెండు వేల బస్సులను ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్