హైదరాబాద్ శివారులోని హయత్నగర్లో భారీగా గంజాయి పట్టుబడింది. ఛత్తీస్గఢ్ నుంచి హైదరాబాద్కు కారులో అక్రమంగా తరలిస్తున్న 14 కిలోల గంజాయిని ఎస్టీఎఫ్డీ పోలీసులు పట్టుకున్నారు. ఛత్తీస్గఢ్, జగదల్ దేవ్పూర్కు చెందిన లేడీడాన్ సునీతాదాస్, కారు డ్రైవర్ ఇస్తియా ఖురేషి, కంకన్ సన అనే నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద రూ.8.50 లక్షలు విలువైన గంజాయి, కారును స్వాధీనం చేసుకున్నారు.