ఢిల్లీ ఎయిర్పోర్ట్లో 10 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కాశ్మీర్కు నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఒకొక్కరి నుంచి 5 కిలోల చొప్పున రూ.10.092 కిలోల బంగారు నాణేలను స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ రూ.7.8 కోట్లు ఉంటుందని అంచనా. వారిపై అధికారులు కేసు నమోదు చేశారు.