వైసీపీ నేత ఫామ్‌హౌస్‌‌ను కూల్చేసిన హైడ్రా

73చూసినవారు
వైసీపీ నేత ఫామ్‌హౌస్‌‌ను కూల్చేసిన హైడ్రా
హైదరాబాద్‌లో హైడ్రా దూకుడు పెంచుతోంది. అక్రమ నిర్మాణాలు చేసినట్లు తేలితే చాలు భవనాలను కూల్చివేస్తున్నారు. తాజాగా మియాపూర్ హెచ్ఎంటీ హిల్స్ స్వర్ణపురి కత్వ చెరువులోని అక్రమ కట్టడాలను కూల్చివేసింది. హైడ్రా కూల్చివేసిన భవనాల్లో పాణ్యం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి ఫామ్‌హౌస్ కూడా ఉంది.

సంబంధిత పోస్ట్