ఏపీలో పింఛన్లకు సంబంధించి కీలక నిర్ణయం

53చూసినవారు
ఏపీలో పింఛన్లకు సంబంధించి కీలక నిర్ణయం
ఏపీ ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. దివ్యాంగ విద్యార్థులు పింఛన్లు తీసుకునే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ప్రభుత్వం వారికి అకౌంట్లలో డబ్బుల్ని జమ చేయనుంది. నవంబర్ నుంచి.. నేరుగా వారి అకౌంట్‌లలో డబ్బుల్ని జమ చేయనున్నారు. ఈ నిర్ణయంపై దివ్యాంగ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంగుల కోటాలో ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద 8.50 లక్షల మంది పింఛన్లను ప్రతి నెలా తీసుకుంటున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్