పింగళి వెంకయ్య జ్ఞాపకార్థం.. పోస్టల్ స్టాంప్ విడుదల

65చూసినవారు
పింగళి వెంకయ్య జ్ఞాపకార్థం.. పోస్టల్ స్టాంప్ విడుదల
2009లో పింగళి వెంకయ్య జ్ఞాపకార్థం ఇండియన్ పోస్టల్ డిపార్టెంట్ ఓ స్టాంప్ ను విడుదల చేసింది. మచిలీపట్నంలో ఆయన జ్ఞాపకార్థం కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవలే పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మీ కన్ను మూశారు. మన దేశం కోసం, భారత జాతి గౌరవం కోసం జీవితాంతం కష్టపడి అన్నీ వదులుకుని.. త్యాగధనులుగా బతికిన పింగళి వెంకయ్య మాత్రం ప్రభుత్వాల గుర్తింపునకు నేటికీ నోచుకోలేకపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్