పాకిస్థాన్‌తో దౌత్య యుద్ధానికి సిద్ధమైన భారత్‌

82చూసినవారు
పాకిస్థాన్‌తో దౌత్య యుద్ధానికి సిద్ధమైన భారత్‌
ఆపరేషన్ సిందూర్‌ నేపథ్యంలో అంతర్జాతీయంగా పాక్ ఉగ్ర మద్దతును ఎత్తిచూపేందుకు భారత్‌ దౌత్య యుద్ధానికి సిద్ధమైంది. పాక్‌ కుట్రలను ప్రపంచ దేశాలకు వివరించేందుకు కేంద్రం అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందంలో శశిథరూర్‌ (కాంగ్రెస్‌), రవిశంకర్‌ ప్రసాద్‌ (BJP), బైజయంత్‌ పాండా (BJP), సంజయ్‌ కుమార్‌ ఝా (JDU), కనిమొళి (DMK), సుప్రియా సూలే (NCP), శ్రీకాంత్‌ శిందే (శివసేన) సభ్యులుగా ఎంపికయ్యారు.

సంబంధిత పోస్ట్