చంద్రబాబును ఇమిటేట్ చేసిన జగన్ (వీడియో)

76చూసినవారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ శుక్రవారం కాకినాడ జిల్లా పిఠాపురంలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించి వరద బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబును ఇమిటేట్ చేశారు. ‘రైతన్నలు కండువాలు వేసుకుని వస్తే చంద్రబాబు ఏమన్నారు. చంద్రన్న వస్తాడు. రూ.20 వేలు ఇస్తాడు. చిన్న చిన్న పిల్లలు కనబడితే నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అన్నాడు.’ అంటూ ఎగతాళి చేశారు.

సంబంధిత పోస్ట్