లండ‌న్ నుంచి వ‌చ్చాక జ‌గ‌న్ తొలి కీల‌క నిర్ణ‌యం!

55చూసినవారు
లండ‌న్ నుంచి వ‌చ్చాక జ‌గ‌న్ తొలి కీల‌క నిర్ణ‌యం!
వైసీపీ ఈనెల 5న నిర్వహించ తలపెట్టిన ఫీజు పోరు భారీ నిరసన కార్యక్రమానికి ఆదిలోనే దెబ్బ పడింది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కోడ్ నేథ్యంలో ఈ కార్య‌క్ర‌మాన్ని వైసీపీ ఫిబ్ర‌వ‌రి 12కు వాయిదా వేసిన విష‌యం తెలిసిందే. అయితే లండ‌న్ నుంచి ఇటీవ‌ల వ‌చ్చిన జ‌గ‌న్ ఈ గ్యాప్‌లో ఓ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఫీజు పోరుకు కాస్త స‌మ‌యం ఉండ‌టంతో ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ విష‌యంలో ఇబ్బందుల‌కు గురవుతున్న విద్యార్థుల‌ను క‌లిసే యోచ‌న‌లో వైసీపీ బాస్ ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్