జ‌గ‌న్ డిక్లరేష‌న్ ఇవ్వాలి: ప‌య్యావుల‌

73చూసినవారు
జ‌గ‌న్ డిక్లరేష‌న్ ఇవ్వాలి: ప‌య్యావుల‌
వైసీపీ అధినేత జ‌గ‌న్ తిరుమ‌ల‌కు వెళ్తాన‌ని ప్ర‌క‌టించ‌డంతో మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ తెర‌పైకి కొత్త డిమాండ్ తీసుకొచ్చారు. జ‌గ‌న్ తిరుమ‌ల‌కు వెళ్తే వెంక‌టేశ్వ‌ర స్వామిపై న‌మ్మ‌కం ఉంద‌ని డిక్ల‌రేష‌న్ ఇవ్వాల‌ని మంత్రి డిమాండ్ చేశారు. తిరుమ‌ల ల‌డ్డూ నెయ్యిలో క‌ల్తీ జ‌రిగింద‌నే సాక్ష్యాలు ఉన్నాయ‌ని ఆయ‌న తెలిపారు. వాస్త‌వాలు మీడియా ముందుకు వ‌చ్చిన త‌ర్వాత కూడా వైసీపీ నాట‌కాలు ఆడుతుంద‌ని ఆయ‌న అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్