బద్వేల్: నాలుగో రోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం

13చూసినవారు
బద్వేల్: నాలుగో రోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం
కడప జిల్లా బద్వేల్ లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నాలుగో రోజు శనివారం కొనసాగింది. బద్వేల్ మున్సిపాలిటీ 23వ వార్డు రామాంజనేయ నగర్లో టీడీపీ యువనేత రితీష్ కుమార్ గడప గడపకి తిరిగి అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించారు. అనంతరం కరపత్రాలు పంపిణీ చేశారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్