బద్వేల్ మండల పరిధిలోని చెన్నంపల్లిలో ప్రభు
త్వం పేదలకు కేటాయించిన స్థలాన్ని కొందరు దొంగ పట్టాలు సృష్టించి నిజమై
న లబ్ధిదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రికి రాత్రి రూములు నిర్మించి విక్రయిస్తున్నారని వాపోయారు. ఈ ఉదంతాన్ని ఓ మహిళ వెనకుండా నడిపిస్తోందని శనివారం బ
ాధితులు ఆరోపించారు.