ఎర్రగుంట్ల: మహానాడు వసతి పై అతిథి గృహాలను తనిఖీ

67చూసినవారు
ఎర్రగుంట్ల: మహానాడు వసతి పై అతిథి గృహాలను తనిఖీ
రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 27, 28, 29 తేదీలలో కడపలో చేపట్టనున్న మహానాడు కార్యక్రమానికి సంబంధించి వసతి గృహాల ఏర్పాటుపై శుక్రవారం ఎర్రగుంట్ల మండలంలో ఉన్న అతిథి గృహాలను జాయింట్ కలెక్టర్ అతిధిసింగ్ పరిశీలించారు. జువారి, చిలంకూరు, ఎర్రగుంట్ల, అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ, ఆర్టీపీపీ లో ఉన్న అతిధి గృహాలను ఆమె పరిశీలించారు. రాష్ట్ర మంత్రులు, వీఐపీలు, అధికారులు నాణ్యమైన వసతి గృహాలను ఆమె పరిశీలించారు.

సంబంధిత పోస్ట్