జమ్మలమడుగు: యువకుడు మిస్సింగ్.. తండ్రి ఫిర్యాదు

83చూసినవారు
జమ్మలమడుగు: యువకుడు మిస్సింగ్.. తండ్రి ఫిర్యాదు
మైలవరం మండలం వేపరాలకి చెందిన వేణు (32) అనే యువకుడు ఈనెల 6వ తేదీ నుంచి కనిపించడంలేదని తండ్రి చౌడప్ప మైలవరం పోలీస్ స్టేషన్ లో గురువారం ఫిర్యాదు చేశారు. ప్రొద్దుటూరులోని ఓ షాపులో గుమాస్తాగా పనిచేసేవాడని, షాపుకు అని వెళ్లి  తిరిగి రాలేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు అందుకున్న ఎస్ఐ శ్యామ్ సుందర్ రెడ్డి ఆచూకీ తెలిసినవారు 9121100608 నంబరుకు సమాచారం అందించాలని  కోరారు.

సంబంధిత పోస్ట్