మైలవరం: ప్రైవేట్ టీచర్ సూసైడ్

78చూసినవారు
మైలవరం: ప్రైవేట్ టీచర్ సూసైడ్
మైలవరం మండలంలో ఓ టీచర్ బలవన్మరణానికి పాల్పడిన ఘటన కడప జిల్లాలో వెలుగు చూసింది. నంద్యాల జిల్లా అవుకు మండలం రామాపురానికి చెందిన షమీనా(23)కు మైలవరం మండలం నార్జంపల్లెకు చెందిన సభహాన్ తో నాలుగేళ్ల క్రితం పెళ్లి జరిగింది. షమీనా జమ్మలమడుగలో ప్రైవేట్ టీచర్ గా పనిచేస్తున్నారు. పిల్లలు పుట్టకపోవడంతో ఆమె బాధలో ఉన్నారు. ఈక్రమంలో బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసకున్నారు.

సంబంధిత పోస్ట్