కడప: గత ప్రభుత్వం యువతను మత్తుకు బానిసలు చేసింది

84చూసినవారు
కడప: గత ప్రభుత్వం యువతను మత్తుకు బానిసలు చేసింది
గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యువతను మత్తు పదార్థాలకు బానిసలుగా చేసిందని కడప ఎమ్మెల్యే మాధవి, పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డిలు అన్నారు. గురువారం మత్తకు బానిసలైన యువత కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు వినతి పత్రం అందజేశారు. కడప నగరంలో విచ్చలవిడిగా సాగుతున్న మత్తు పదార్థాల అమ్మకాలపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్