పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై శిక్షణ

64చూసినవారు
పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై శిక్షణ
జూన్ 4 న జరగబోయే ఎన్నికల లెక్కింపు ప్రక్రియలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి జోన్ -5 విభాగపు శిక్షణ కార్యక్రమంను ఆదివారం కడప నగరంలోని డిఎస్ఆర్ కళ్యాణమండపంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. 5 పార్లమెంటు నియోజకవర్గల నుండి ఉమ్మడి పార్టీల ఏజెంట్ లు పాల్గొన్నారు. ఆర్. శ్రీనివాసరెడ్డి, ప్రభాకర్ చౌదరి, రెడ్డెప్పగారి మాధవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్