కరెంట్ షాక్ తగిలి ఎద్దు మృతి

68చూసినవారు
కరెంట్ షాక్ తగిలి ఎద్దు మృతి
కమలాపురం పట్టణ పరిధిలోని అప్పాయపలేకు సంబంధించిన పొలాలలో కరెంట్ షాక్ తగిలి ఎద్దు మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకున్నది. పాపాగ్ని నది నుండి ఎద్దుల బండితో ఇసుక తోలుతుండగా షాక్ తగిలి మృతి చెందింది. దారిలో నీళ్లు నిలువ ఉన్న ప్రాంతానికి ప్రక్కనే ట్రాన్స్ఫారం ఉండడంతో భూమికి కరెంటు సరఫరా రావడంతో ఇసుక లోడు చేసుకొని ఎద్దుల బండి వస్తుండగా నిలువ ఉన్న నీటిలో దిగగానే కరెంటు షాక్ తగిలి ఎద్దు మృతి చెందింది.

సంబంధిత పోస్ట్